తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ… మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ మర్యాదపూర్వక కలయిక…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మాజీ శాసన మండలి చైర్మన్ ఎమ్. ఏ షరీఫ్ తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ గత అయిదేళ్ళలో రాధాకృష్ణ లేని లోటు తణుకు ప్రజలు తెలుసుకొని అఖండ మెజారిటి తో గెలిపించారన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గతంలో దుర్మార్గపు పాలన సాగిందని మాన, ప్రాణ , ఆస్తులను హరించి పరిపాలన సాగించారని, అందుకే రాష్ట్రంలో NDA బలపరిచిన ముస్లీంలు ఉన్న ప్రతిచోట గెలిచారని, ముస్లింలలో పేదరికాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ఎల్లప్పుడూ కృషి చేస్తారని అన్నారు. మళ్ళీ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *